తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఆరు మృతదేహాల రీ- పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా వైద్య కళాశాల వైద్యులు బుధవారం న్యాయస్థానానికి సమర్పించారు.
Apr 22 2015 12:30 PM | Updated on Mar 21 2024 8:58 PM
తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఆరు మృతదేహాల రీ- పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా వైద్య కళాశాల వైద్యులు బుధవారం న్యాయస్థానానికి సమర్పించారు.