శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా
తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఆరు మృతదేహాల రీ- పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా వైద్య కళాశాల వైద్యులు బుధవారం న్యాయస్థానానికి సమర్పించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు