శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు | Rising Flood water at Srisailam Reservior | Sakshi
Sakshi News home page

Jul 24 2013 9:41 AM | Updated on Mar 20 2024 3:39 PM

శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. బుధవారం ఆ జలశయంలో నీటి మట్టం 828 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 1,56,448 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 4668 క్యూసెక్కులు. అలాగే ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదవరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మూడవ ప్రమాదకర హెచ్చరికను జారీ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement