పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్‌ | red sandalwood workers attack with stones on police in chittoor | Sakshi
Sakshi News home page

Jan 23 2017 9:19 AM | Updated on Mar 22 2024 11:04 AM

చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నస్తుండగా పోలీసులపై రాళ్ల దాడి చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement