బాబాయ్పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు | Sakshi
Sakshi News home page

బాబాయ్పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు

Published Sun, Oct 23 2016 7:24 PM

ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో, ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం వేగంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని సంక్షోభంలో పడేశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement