కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ’’చేతనయితే ధరలు తగ్గించండి.. లేదా పదవి నుంచి దిగిపోండి‘‘ అని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఘాటుగా చెప్పారు. వరుసగా పెరుగుతున్న వంట గ్యాస్, కూరగాయల ధరలపై ఆయన ట్విటర్లో స్పందించారు.
Nov 5 2017 11:27 AM | Updated on Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement