అమెరికాలో జాతి వివక్ష పెరిగింది | racist attacks rise after Donald Trump's win, | Sakshi
Sakshi News home page

Mar 3 2017 7:38 PM | Updated on Mar 21 2024 7:54 PM

హిందూ-ముస్లిం మత ఛాందస వాదాన్ని మొదట నుంచి తాను వ్యతిరేకిస్తున్నానని, మదర్సాలను ఆధునికరించాలని కోరినట్లు తెలిపారు. మత ఛాందస వాదం సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తోందన్నారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దిగ్విజయ్‌ విమర్శించారు. ఇష్టానుసారం ప్రాజెక్టుల వ్యయ అంచనాలను ప్రభుత్వం పెంచుతోందన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న పేద రైతులకు 2013 కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement