ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తన రెండో పర్యటనకు తిరుపతికి రావడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో శుక్రవారం సాయంత్రం ఆయనకు ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది.
Sep 1 2017 5:54 PM | Updated on Mar 20 2024 11:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement