'దొంగ లెక్కలు చెప్పడంలో ఆయన దిట్ట' | Palla Rajeswar reddy slams Amith shah | Sakshi
Sakshi News home page

Sep 18 2016 5:41 PM | Updated on Mar 22 2024 11:31 AM

'దొంగ లెక్కలు చెప్పడంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్‌ షా దిట్ట' అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సెప్టెంబర్‌ 17ను బీజేపీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement