నడిరోడ్డు మీద వాహనాలు అటూ-ఇటూ రద్దీగా వెళుతున్న సమయంలో ఓ అమ్మాయికి యువకుడు తన ప్రేమను తెలుపుతూ ప్రపోజ్ చేయడం మహారాష్ట్రలోని భివండిలో దుమారం రేపుతోంది. స్థానిక మతనాయకులు ఈ జంట చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. భివండిలో ఈ నెల 11న యువకుడు బురఖా ధరించిన ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కనిపించాడు.
Mar 18 2017 12:19 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement