పింఛన్‌ లేదు.. రేషన్‌ లేదు | No ration and no pention sayes Farmers to the Ys Jagan | Sakshi
Sakshi News home page

Jan 10 2017 6:29 AM | Updated on Mar 21 2024 6:45 PM

‘రైతు భరోసా యాత్ర’లో సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు విన్నవించిన సమస్యలు ఇలాంటివి ఎన్నెన్నో... చంద్రబా బు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క సమస్యనైనా పరిష్కరించడం లేదని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మండి పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. పింఛన్ల కోసం కోర్టులో కేసు వేసి పోరాడుదామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలిసి భరోసానిచ్చేందుకు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర కర్నూ లు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సోమ వారం ఐదో రోజుకు చేరుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement