బీజేపీ కిక్కు: దూసుకొచ్చిన మార్కెట్లు | Nifty hits record high, Sensex up 560 pts after BJP landslide in UP | Sakshi
Sakshi News home page

Mar 14 2017 10:24 AM | Updated on Mar 20 2024 3:13 PM

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ ఘనవిజయం మార్కెట్లకు భారీ కిక్కిచ్చింది. రికార్డు స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు దూసుకొచ్చాయి. 560 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 424.95 పాయింట్ల లాభంలో 29,371 వద్ద కొనసాగుతోంది. 160 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన నిఫ్టీ సైతం 9,050 మార్కును దాటి ట్రేడవుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement