అక్కడ నిలబడి ఏ దిక్కుకు చూసినా కనుచూపు మేరలో సమాధులే కనిపిస్తాయి. ఇప్పటికే 50 లక్షల మందిని సమాధి చేశారక్కడ. ఏటా కొత్తగా 5 లక్షల సమాధులు నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్మశానంగా రికార్డులకెక్కిన ఈ వదీ అల్ సలామ్(శాంతి లోయ) ఇరాక్ రాజధాని బాగ్ధాద్ కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని నజాఫ్ పట్టణంలో ఉంది.
Jul 12 2016 2:53 PM | Updated on Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement