సాంకేతిక పరిజ్ఞానం గురించి తనకు పెద్దగా తెలియకపోయినప్పటికీ తాను దేన్నయినా మేనేజ్ చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రభుత్వమంతా తన కంప్యూటర్లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.
Dec 9 2016 4:58 PM | Updated on Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement