విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సన్ రే బీచ్కి గురువారం సాయంత్రం గుర్తుతెలియని చిన్నారి మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు ...పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆ మృతదేహం వారం క్రితం (గత గురువారం) విశాఖలో డ్రెయినేజీ పడి గల్లంతైన అదితిదిగా అనుమానిస్తున్నారు.
Oct 1 2015 7:36 PM | Updated on Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement