’సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలి?’ | K.Jana reddy meeting with T congress leaders in hyderabad | Sakshi
Sakshi News home page

Jun 19 2015 9:41 PM | Updated on Mar 22 2024 10:59 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement