కులభూషణ్ ఉరిపై మొదలైన వాదనలు | ICJ begins hearing India, Pakistan on Kulbhushan Jadhav death sentence | Sakshi
Sakshi News home page

May 15 2017 3:38 PM | Updated on Mar 22 2024 11:26 AM

అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మళ్లీ తలపడ్డాయి. కులభూషణ్ జాదవ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు మొదలయ్యాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషన్‌ జాధవ్‌(46) కేసులో ఇరు దేశాలు వాదనలు కొనసాగుతున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషన్‌ జాదవ్‌కు పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement