మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా? | have you come in boats, john kerry asks delhi iit students | Sakshi
Sakshi News home page

Aug 31 2016 12:29 PM | Updated on Mar 21 2024 8:41 PM

తాను ఎన్నడూ చూడనంత అతి భారీ వర్షాన్ని చూసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ఢిల్లీలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా, తన పర్యటనలను చాలావరకు రద్దుచేసుకున్నారు. ఒక్క ఐఐటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి మాత్రం కష్టమ్మీద ఆయన వెళ్లగలిగారు. మామూలుగా అయితే అందరినీ ఎలా ఉన్నారనో..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement