రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభం | group-2 exam started in telangana | Sakshi
Sakshi News home page

Nov 11 2016 11:01 AM | Updated on Mar 22 2024 11:05 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 రాత పరీక్ష ప్రరంభమైంది. మొత‍్తం 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయం అనంతరం నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించక పోవడంతో కొందరు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement