మిర్చియార్డులో రైతుల ఆందోళన, ఉద్రిక్తత | farmers protest in khammam mirchi yard | Sakshi
Sakshi News home page

Apr 28 2017 1:04 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్‌కు రైతులు భారీగా మిర్చిని తీసుకొచ్చారు. మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 3 వేలకు పడిపోవడం, వ్యాపారులు రోడ్డుపై కొనుగోళ్లు జరపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement