ఇంజినీరింగ్లో అనిరుధ్, మెడిసిన్లో మిథున్ | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్లో అనిరుధ్, మెడిసిన్లో మిథున్

Published Thu, May 21 2015 2:19 PM

ఏపీ ఎంసెట్లో ఇంజినీరింగ్ విభాగంలో అనిరుధ్ రెడ్డి 156 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. డి.అచ్యుత్ రెడ్డి 156 మార్కులతో రెండో ర్యాంక్లో నిలవగా 156 మార్కులతో జ్యోతి తృతీయ స్థానంలో నిలిచింది. ఇంజినీరింగ్లో 157 మార్కులకే లెక్కింపు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement