ఉర్జిత్‌ షాక్‌.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు | Congress workers show black flags to RBI Governor Urjit Patel | Sakshi
Sakshi News home page

Dec 16 2016 7:23 AM | Updated on Mar 21 2024 9:02 PM

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాదాపు చేయి చేసుకుంటున్నంత పని చేశారు. నల్లజెండాలతో ఆయనపైకి దూసుకెళ్లారు. ఈ దృశ్యానికి కోల్‌కతా విమానాశ్రయం వేదికైంది. గురువారం కోల్‌కతాలో బ్యాంకర్ల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం జరుగుతుండగానే అక్కడ కొంతమంది సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం కూడా దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. అయితే, ఈసారి నిరసన తెలిపిన వారు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement