భూరికార్డుల ప్రక్షాళన! | cm kcr review meeting on land records in telangana | Sakshi
Sakshi News home page

Aug 8 2017 7:18 AM | Updated on Mar 20 2024 1:58 PM

రాష్ట్రంలోని భూముల రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేయాలని.. ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే విషయం నిగ్గుతేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. ఇకపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement