పాతబస్తీ పరిధిలోని టోలీచౌకీ ప్రాంతంలో ఓ స్కూల్ ల్యాబ్లో కెమికల్ బాటిల్ పగిలి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరినీ అక్కడకు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Oct 30 2015 3:13 PM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement