హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు | Chandrababu file quash petition in high court over cash for vote case | Sakshi
Sakshi News home page

Sep 1 2016 2:00 PM | Updated on Mar 21 2024 8:47 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement