రాష్ట్రంలో ఎవరూ కుటుంబ నియంత్రణ పాటించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఒకరిద్దరు పిల్లలతో ఆపకుండా జనాభా పెరుగుదలకు బాటలు వేయాలని కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన బాబు వేలివెన్ను, శెట్టిపేట, తాళ్లపాలెం, శింగవరం తదితర గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
Jan 19 2015 7:16 AM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement