జగన్ కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు | CBI files two more chargesheets in YS Jagan Mohan Reddy case | Sakshi
Sakshi News home page

Sep 17 2013 5:14 PM | Updated on Mar 20 2024 1:46 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐ ఈరోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇందూ టెక్ ప్రాజెక్టు, లేపాక్షి నాలెడ్జి హబ్లకు సంబంధించి ఈ ఛార్జి షీట్లు దాఖలు చేశారు. 8 డబ్బాలలో ఛార్జీషీట్ ప్రతులను సిబిఐ కోర్టుకు తీసుకువచ్చింది. లేపాక్షి నాలెడ్జి హబ్ ఛార్జి షీట్లో 9వ నిందితురాలిగా మంత్రి గీతారెడ్డి, ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, రత్న ప్రభ పేర్లను పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement