హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో పోలీసులు శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 15 యువతి, యువకులు మద్యం సేవించి వాహనం నడపుతూ దొరికినట్లు చెప్పారు. వీరిలో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.
Oct 29 2017 7:20 AM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement