Sakshi News home page

'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'

Published Sat, Jul 4 2015 6:15 PM

ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement