‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’ | Sakshi
Sakshi News home page

‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’

Published Wed, Aug 31 2016 1:41 PM

ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలుచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.