తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత | Aqua Food Park agitation at tundurru | Sakshi
Sakshi News home page

Jun 30 2017 10:10 AM | Updated on Mar 21 2024 8:57 AM

భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా మహిళలు రాస్తారోకోకు దిగారు. గురువారం అర్దరాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు తిరిగి ప్రారంబించేందుకు సన్నాహాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement