పీఈటీ అభ్యర్థుల ఆందోళన | Agitations By PET Candidates In Vijayawada | Sakshi
Sakshi News home page

Sep 27 2018 5:16 PM | Updated on Mar 20 2024 3:39 PM

నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద పీఈటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టేడియం వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 1056 పోస్టులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 47 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడాన్ని పీఈటీ అభ్యర్థులు తప్పుబట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement