దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ. | andhra-pradesh-will-become-no-1-state-by-2029-says-chandrababu-naidu | Sakshi
Sakshi News home page

Dec 17 2014 7:15 PM | Updated on Mar 22 2024 11:05 AM

2029 నాటికి ఆంధ్రప్రదేశ్ భారత్లో ఆగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో జరిగిన ఫార్చూన్ ఇండియా - 500 ర్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నూతన రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో అన్ని నివాసాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement