బస్సు బోల్తా : 30 మందికి గాయాలు | 30 passengers injured in bus accident in prakasam district | Sakshi
Sakshi News home page

Oct 4 2016 9:08 AM | Updated on Mar 22 2024 11:30 AM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి... బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement