రాత్రిళ్లు భయమేస్తోంది..
ప్రాజెక్టు నిర్వహణ ముఖ్యం. 48 విద్యుద్దీపాలకు 4 మాత్రమే వెలుగుతున్నాయంటే అధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. రాత్రిళ్లు ఇక్కడకు రావాలంటేనే భయమేస్తోంది. వెంటనే మరమ్మతు చేయించాలి.
– నర్సింహగౌడ్, అజ్జకొల్లు
షట్టర్లు లేక నీరు వృథాగా వాగులోకి చేరడం బాధాకరం. అజ్జకొల్లు, రాంపురం తదితర గ్రామాలకు సాగునీరందక రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నీటి వృథాను అరికట్టే బాధ్యత వారిదే.
– బొబ్బిలి నిక్సన్, జిల్లా ఉపాధ్యక్షుడు, సీఐటీయూ
●
రాత్రిళ్లు భయమేస్తోంది..


