ఎంపీ సురేష్ రెడ్డికి కరోనా పాజిటివ్

TRS MP Suresh Reddy Tested  Positive For Corona Virus - Sakshi

సాక్షి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్నే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారు. దీంతో సురేష్‌ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా తనతో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top