వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు | Telangana CM KCR Wife Pooja In Venkateswara Swamy Temple | Sakshi
Sakshi News home page

వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు

Jan 3 2023 1:40 AM | Updated on Jan 3 2023 8:32 AM

Telangana CM KCR Wife Pooja In Venkateswara Swamy Temple - Sakshi

వేంకటేశ్వర కాలనీ: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ సోమవారం శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, స్థానిక కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement