సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడని అదే తన గుర్తింపన్నారు. తనకు ఎప్పుడు తెలంగాణనే ఫస్ట్ అని దాని తర్వాతే పార్టీ అని కుండబద్దలు కొట్టారు. ఈటల వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారాయి.