గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి | - | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

Jan 12 2026 8:09 AM | Updated on Jan 12 2026 8:09 AM

గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

కుదింపు అవాస్తవం

గజ్వేల్‌: జిల్లాలను కుదిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన జిల్లాలు యఽథాతథంగా కొనసాగుతాయన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని ఈ అంశంపై దుష్పప్రచారం చేస్తున్నారని వాపోయారు. మరోవైపు రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిరాధార ఆరోపణలను ప్రచారం చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి పాత్ర గొప్పదని, అలాంటి నాయకునిపై తప్పుడు ప్రచారం సహించరానిదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement