ఆకట్టుకున్న రంగవల్లులు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న రంగవల్లులు

Jan 12 2026 8:09 AM | Updated on Jan 12 2026 8:09 AM

ఆకట్టుకున్న రంగవల్లులు

ఆకట్టుకున్న రంగవల్లులు

గజ్వేల్‌: మండల పరిధి ఆహ్మదీపూర్‌లో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. 200మందికిపైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు శైలజ, మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్‌ భవానీ, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అన్నపూర్ణ, సర్పంచ్‌ ప్రభాకర్‌ పాల్గొని మహిళలను అభినంధించారు. ఈ సందర్భంగా గెలు పొందిన వారికి బహుమతులను అందజేశారు. కాగా పోటీలో ప్రతి ఒక్కరికీ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌లు గిఫ్ట్‌లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement