బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అస్వస్తతకు గురై.. | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అస్వస్తతకు గురై..

Oct 4 2023 7:50 AM | Updated on Oct 4 2023 11:11 AM

- - Sakshi

మెదక్‌: మండలంలోని దామరచెరువు గ్రామ కార్యదర్శి కొత్త సంధ్యారాణి(38) మంగళవారం మృతి చెందారు. వారం రోజుల క్రితం అస్వస్తతకు గురైన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు సర్పంచ్‌ శివప్రసాదరావు తెలిపారు. మూడేళ్లుగా గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంధ్యారాణి మృతికి పలువురు సంతాపంగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement