● బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

● బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

● బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

● బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

● బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తం

సిరిసిల్ల క్రైం: పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, అదే సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసి, ఒకరిపై ఒకరు దాడులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement