పరిహారం.. పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

మిట్ట మధ్యాహ్నం.. భగ్గుమంటున్న సూరీడు.. భూమిలో మట్టి పోయకుండా కాపలాకాస్తున్న సుందిళ్ల గ్రామస్తు లు వీరు. ఎస్‌.కాకయ్యకు 1987లో సర్వేనంబరు 387/7లో 1.20 ఎకరాలకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అప్పట్నుంచి సాగులోనే ఉంటోంది. ఓసీపీ–5 విస్తరణ కోసం ఆయన భూమిని సింగరేణి సేకరించింది. అయితే, 1.20 ఎకరాలకు బదులు 9 గుంటలే ఉందని రూ.3,02,444 పరిహారం అందిస్తామని సింగరేణి చెప్పింది. మొత్తం భూమికి పరిహారం ఇచ్చాకే తమ భూమిలో మట్టిపోయాలని వేడుకుంటూనే మట్టి పోయకుండా కనకయ్య కుటుంబ సభ్యులు వంతుల వారీగా ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టు మట్టి కుప్పల వద్ద ఇలా కాపలా కాస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement