
రైతుల సంతోషమే లక్ష్యం
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): రైతుల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లా డారు. డీపీఎం నాగేశ్వర్రావు, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్లు జూపల్లి సందీప్రావు, శ్రీగిరి శ్రీనివాస్, కోట వీణ, సీఈవోలు నబీయొద్దీన్, బుర్గు సంతోష్, శంకరయ్యగౌడ్, నాయకులు సతీశ్, మహేందర్, కల్లెపల్లి జానీ, పులి వెంకటేశం, తిరుపతి, బక్కయ్య, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతేరాజు
ఓదెల(పెద్దపల్లి): కాంగ్రెస్ హయాంలో రైతేరా జు అని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి మాట్లాడారు. ఒక్క గింజ కూ డా కోత లేకుండా కొనుగోళ్లు సాగుతున్నాయని తెలిపారు. ప్రతినిధులు ఆళ్ల సుమన్రెడ్డి, అంజిరెడ్డి, గోపు నారాయణరెడ్డి, బైరి రవిగౌడ్, ని మ్మనాయక్, చిలుక హరికాంత్, మధు, గట్టుయాదవ్, విజేందర్రెడ్డి పాల్గొన్నారు.