పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Apr 5 2025 2:09 AM | Updated on Apr 5 2025 2:09 AM

పల్నా

పల్నాడు

శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

వైభవంగా మహా కుంభాభిషేకం

పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలగ పాలెంలో ఉన్న కోదండ రామాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

రిఫ్రిజిరేటర్‌ బహూకరణ

పిడుగురాళ్ల: పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను తిరుమల ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల తరఫున శుక్రవారం అందించారు. డీఎస్పీ జగదీష్‌ పాల్గొన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.

7

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement