ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో మద్దతు ధరలకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్ల రూపాయలు కేటాయింపులకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. సర్కేజీ - ధోలేరా మధ్య సెమీ హై స్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి 20,065 కోట్ల రూపాయల కేటాయింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కు ఆధునికరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర సర్కార్ నిర్ణయాలు
ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు
(క్వింటాలుకు)
వరి సాధారణ రకం రూ.2441
వరి గ్రేడ్ ఏ రూ.2461
హైబ్రిడ్ జొన్నలకు రూ. 4023
మల్దండి జొన్నలు రూ. 4073
సజ్జలు రూ.2900
రాగులు రూ.525
మొక్కజొన్న రూ.2410
కందులు రూ.8450
ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం
(క్వింటాలుకు)
వరి సాధారణ రకం రూ.2441
వరి గ్రేడ్ ఏ రూ.2461
హైబ్రిడ్ జొన్నలకు రూ.4023
మల్దండి జొన్నలు రూ.4073
సజ్జలు క్వింటాలు రూ.2900
రాగులు రూ.525
మొక్కజొన్న క్వింటాలు రూ.2410
కందులు క్వింటాలు రూ.8450
పెసర్లు రూ.8780
మినుములు రూ.8200
పత్తి (మధ్యరకం) రూ.8267
కాటన్ లాంగ్ రకం రూ.8667
వేరుశనగ రూ.7517
పొద్దుతిరుగుడు రూ.8343
సోయాబీన్ రూ.5708
నువ్వులు రూ.10,346
ఒడిసలు రూ.10,052


