త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు: కేంద్రం

Central Govt Said Ayush Mission Extended 2025 And Launch Animal Ambulance  - Sakshi

న్యూఢిల్లీ: త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ‍ప్రభుత్వం తెలిపింది. ఆయుష్‌ మిషన్‌ కార్యకలాపాలు 2025 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటు వాటి కోసం రూ.4,607 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ఆరు ఆయుష్‌ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్‌ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం పశుసంవర్థక, పాడి పథకాలకు రూ.54,618 కోట్లు కేటాయించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top