అపహరణకు గురైన బాలుడి అప్పగింత | - | Sakshi
Sakshi News home page

అపహరణకు గురైన బాలుడి అప్పగింత

Jan 13 2026 5:51 AM | Updated on Jan 13 2026 5:51 AM

అపహరణకు గురైన బాలుడి అప్పగింత

అపహరణకు గురైన బాలుడి అప్పగింత

కాజీపేట రూరల్‌ : కాజీపేటలో ఇటీవల అపహరణకు(కిడ్నాప్‌) గురైన బాలుడిని పోలీసులు సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. గత డిసెంబర్‌ 28వ తేదీన బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలుడి ఆచూకీ తెలుసుకుని చైల్డ్‌ వెల్ఫేర్‌ సిబ్బందికి అప్పగించారు. అనంతరం పోలీసులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ సిబ్బంది హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన తల్లిందండ్రులు లావుడ్యా కన్నానాయక్‌, నర్సమ్మకు తమ కుమారుడిని అప్పగించారు. దీంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement