వేరుశనగకు రికార్డుస్థాయి ధర | - | Sakshi
Sakshi News home page

వేరుశనగకు రికార్డుస్థాయి ధర

Jan 28 2026 7:00 AM | Updated on Jan 28 2026 7:00 AM

వేరుశనగకు  రికార్డుస్థాయి ధర

వేరుశనగకు రికార్డుస్థాయి ధర

క్వింటా రూ.12,096

ఆదోని అర్బన్‌: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వేరుశనగకు క్వింటా రూ.12,096 ధర పలికింది. ఈ మేరకు 2,614 సంచుల వేరుశనగకాయలు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.12,096, మధ్య ధర రూ.10,666, కనిష్ట ధర రూ.5,599 నమోదైంది.

పత్తి ధర రూ.8,519

అలాగే 2,762 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.8,519, మధ్య ధర రూ.8,011, కనిష్ట ధర రూ.4361 పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement