అడుగడుగునా అవాంతరాలే... | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అవాంతరాలే...

Apr 12 2025 2:58 AM | Updated on Apr 12 2025 2:58 AM

అడుగడుగునా అవాంతరాలే...

అడుగడుగునా అవాంతరాలే...

కొణిజర్ల: విత్తన కంపెనీల మాటల నమ్మి ఆడ, మగ రకం మొక్కజొన్న సాగు చేసిన రైతులు అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొన్నారు. కొణిజర్ల మండలంలో ఈ రకం మొక్కజొన్నలు 10వేల ఎకరాల్లో సాగు చేయగా, కొందరు రైతులకు చెప్పిన దిగుబడితో పోలిస్తే తక్కువ రాగా, మరికొందరికి ఎక్కువగా వచ్చాయి. చివరకు రైతులు కంపెనీల బాధ్యులకు మొక్కజొన్నలు అప్పగించారు. కాగా, మొక్కజొన్నలను తరలించే క్రమాన అకాల వర్షం కురవడంతో తనికెళ్లలోని ఓ వేయింగ్‌ మిషన్‌ వద్ద ఆరబెట్టారు. ఆపై కొన్ని బస్తాలను లారీలో తరలించగా, ఇంకొన్ని రోడ్డు పక్కనే కనిపిస్తున్నాయి.

తనికెళ్లలో రోడ్డు పక్కన వేసిన మక్కల బస్తాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement