పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత

Jan 19 2026 4:39 AM | Updated on Jan 19 2026 4:39 AM

పక్షుల సంరక్షణ  మనందరి బాధ్యత

పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత

రాయచూరు రూరల్‌: పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత అని ప్రవాసాంద్రుడు సూర్యదేవర నాగేశ్వరావు పేర్కొన్నారు. ఆదివారం టి.ఎస్‌.ఎస్‌ సభాంగణంలో పక్షుల ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. 150 కి పైగా ప్రదర్శించిన పక్షుల ఫొటోలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో పక్షుల సంతతి అంతరిస్తోందన్నారు. ఈ తరుణంలో విద్యార్థులు, భావి తరాలకు గుర్తుండేలా పక్షుల ఫొటోలను తీసి ప్రదర్శించిన ఈరణ్ణ సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో పక్షుల రక్షణకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేమ్స్‌, భీమన గౌడ ఇటగీ, బషీరుద్దీన్‌, అమరే గౌడ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement